ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాశమైలారం ఘటన.. సుమోటోగా స్వీకరించిన HRC

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 04:12 PM

TG: పాశమైలారం అగ్నిప్రమాద ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (HRC) సుమోటోగా స్వీకరించింది. జులై 30లోగా ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, లేబర్‌ కమిషనర్‌, ఫైర్‌ డీజీ, సంగారెడ్డి ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి HRCకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెమికల్‌ పరిశ్రమల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa