ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర్నాథ్ యాత్రలో విరిగిపడ్డ కొండ చరియలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 03:17 PM

అమర్నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది.  బాల్తాల్ మార్గంలో రైల్‌పత్రి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. 36 గంటల పాటు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒక యాత్రికుడు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి SDRF అధికారులు చేరుకొని సహాయక చర్యలు అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa