ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీతోనే అభివృద్ధి: దేవకి వాసుదేవరావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 03:06 PM

కొత్తగూడెం: బీజేపీ రాష్ట్ర నాయకుడు దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో శుక్రవారం జరిగిన మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపారు. కరపత్రాల ద్వారా ప్రజలకు ఈ విషయాలను తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa