ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1500 మట్టి వినాయక విగ్రహాలను అందజేసిన MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 07:08 PM

 వినాయక చవితి పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా, గత ఏడు సంవత్సరాలుగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎకో-ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది.ఈ ఏడాది కూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులతో పాటు శాంతినగర్, శ్రీరాంనగర్, శ్రీనగర్, సాయిరాం నగర్, నందన్ ప్రైడ్, ప్రణీత్ నైట్ వుడ్స్, సాయి గణేష్ కాలనీ, కృషి డిఫెన్స్, ఏపీఆర్ కాలనీ, గోనెమ్మ బస్తీ తదితర కాలనీల్లో ఉచితంగా మట్టి విగ్రహాలను అందజేశారు.ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ “రసాయనాల రహిత సహజ మట్టి విగ్రహాలను భక్తులు ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసుకోవడం ద్వారా జల కాలుష్యాన్ని నివారించడమే మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.వర్షాన్ని లెక్కచేయకుండా, వినాయక చవితి సందర్భంగా భక్తులకు విగ్రహాలను అందజేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహకరమైన సందేశాన్ని అందించారు. అలాగే, ఫౌండేషన్ కార్యక్రమాలను అంకితభావంతో ముందుకు తీసుకెళ్తున్న MDR టీమ్‌ను ప్రిథ్వీరాజ్ గారు 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa