ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోనల్ కమిషనర్ ను కలిసిన మలక్ పేట్ ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 08:28 PM

మంగళవారం నాడు మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. ఈ భేటీలో నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. పెండింగ్ పనులను త్వరగా ప్రారంభించాలని, నూతన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa