జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. తన ఎన్నికల ప్రచారంలో బీసీల హక్కుల కోసం పోరాడతానని మల్లన్న ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అసలు పోరు మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో పోటీకి కవిత కూడా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa