ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 03:25 PM

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో బరిలోకి దిగనున్నట్లు తెలిపారు.  తన ఎన్నికల ప్రచారంలో బీసీల హక్కుల కోసం పోరాడతానని మల్లన్న ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అసలు పోరు మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.  ఇక ఈ ఉప ఎన్నికల్లో పోటీకి కవిత కూడా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa