హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు కంది సూర్యనారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ నాయి, జిల్లా అధ్యక్షులు నేలపట్ల రమేష్, చిట్యాల మండల అధ్యక్షుడు అంశాల అనిల్ కుమార్, వెలిమినేడు గ్రామ అధ్యక్షుడు కానుగుల నవీన్, చిట్యాల పాండు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa