మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 2. 6 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన సిటీ స్కాన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బుధవారం ప్రారంభించారు. ఈ ఆధునిక యంత్రం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలలో మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa