ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్-2లో ఏఎస్ఓగా ఎంపికైన క్రాంతి రణదేవ్‌కు ఘన సన్మానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 03:30 PM

కుషాయిగూడలో గ్రూప్-2లో ఏఎస్ఓ లా ఆఫీసర్‌గా ఎంపికైన ఎంపల్లి క్రాంతి రణదేవ్ రెడ్డిని శివసాయి నగర్‌లోని వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సిఐ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్ఐ సాయి శాలువా కప్పి ఆయనను సత్కరించారు. సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, క్రాంతి రణదేవ్ ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం అందిస్తానని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa