ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట ప్రభుత్వ విప్ ఆది పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 03:36 PM

రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలో పర్యటించారు. శరన్నవరాత్రుల సందర్భంగా పలు దుర్గ దేవి అమ్మవారి మండపాలను సందర్శించి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామస్తులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నదానాన్ని సైతం నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa