ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళి బోనస్ చెల్లించిన సింగరేణి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 11:56 AM

TG: సింగరేణి యాజమాన్యం అర్హత కలిగిన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో పనితీరు ఆధారిత రివార్డు (పీఎల్ఆర్) పథకం కింద రూ.1.03 లక్షల చొప్పున దీపావళి బోనస్‌ను జమ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపరితల గనుల్లో కనీసం 240 రోజులు, భూగర్భ గనుల్లో 190 రోజులు పనిచేసిన కార్మికులకు ఈ బోనస్ వర్తిస్తుంది. పండుగ ముందు ఈ భారీ బోనస్ తో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa