ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బతుకమ్మ కుంటపై హైకోర్టుకు హాజరవుతా: హైడ్రా రంగనాథ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 28, 2025, 12:33 PM

హైదరాబాద్‌ బతుకమ్మ కుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీలోపు కోర్టు ముందు హాజరు కావాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ..  బతుకమ్మ కుంటపై కోర్టుకు హాజరై అన్ని విషయాలు వివరిస్తానని చెప్పారు. తనపై ఇప్పటికే 30కి పైగా కేసులున్నాయని, కబ్జాదారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. లీగల్‌గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెరువులను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa