ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ప్రాంగణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో, 11 జనవరి 2026 ఆదివారం రోజు ధనుర్మాసం సందర్భంగా, శ్రీ పద్మావతీ అలమేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, పూజలు నిర్వహించారు. శ్రీమతి వనజాక్షి నేతృత్వంలోని భక్తుల బృందం గోవింద నామస్మరణతో పాటు అన్నమయ్య కీర్తనలు, తిరుప్పావై పాశురాలను పారాయణం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa