ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 02:54 PM

గాంధీనగర్ డివిజన్లోని కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహం వద్ద ప్రజా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠాగోపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, డివిజన్ ప్రెసిడెంట్ ఏం రాకేష్ కుమార్, ముఠా నరేష్, శ్రీనివాస్ గుప్తా, సంఘం అధ్యక్షుడు సంజీవ్ కుమార్, చింతకింది నవీన్, ఎయిర్టెల్ రాజు, పైన్న సత్యనారాయణ, మార్గం అమర్ కుమార్, శంకర్ ముదిరాజ్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa