రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మంగళవారం, 13-01-2026న వేములవాడలో పర్యటిస్తారు. ఉదయం 9:30 నుండి 11:00 గంటల వరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం 11:00 గంటలకు జగిత్యాల బస్ స్టాండ్ వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:00 గంటలకు వైశ్య సత్రంలో ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమాచారాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేములవాడ తెలియజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa