ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ ఓటరు దినోత్సవం: ప్రజలను చైతన్యపరచాలని ఆదేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 11:10 AM

ఈ నెల 25న జరగనున్న 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ అవగాహన ర్యాలీపై అధికారులతో సమీక్షించిన ఆయన, 'నా భారత్ – నా ఓటు' అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa