ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ డైవర్షన్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2026, 04:18 PM

శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు యాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో నాంపల్లి, అఘాపురా, మంగళ్‌హాట్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, కోఠి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే ఎంచుకుని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa