పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం , కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది సోమవారం ఉదయం అన్ని క్యూ లైన్ లలో భక్తులు నిండిపోవడంతో స్వామివారి దర్శనార్థం సమయపాలన జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు కార్యనిర్వాహణాధికారి వెంకటేశులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa