తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు 13 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. కాగా గురువారం శ్రీవారిని 56,723 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 21,778 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa