ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 06:46 PM

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు దర్శిస్తారు. ఈ క్రమంలో, వారు భక్తితో స్వామిని సందర్శించి, మొక్కులు చెల్లించుకుంటారు. తాజాగా టీటీడీ కీలక ప్రకటన చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 25న కోయిల్‌ఆళ్వార్‌ తిరుమంజనం, 30వ తేదీన ఉగాది పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com