మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అప్రూవల్గా మారే ఛాన్సులు కనిపిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి.. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన సాయిరెడ్డి.. బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
అయితే వైసీపీ మీడియా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యవహరిస్తోందని సాయిరెడ్డి చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే సాయిరెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా మారే అవకాశముంది. దాంతో జగన్తో సహా ఇతర నేతలు, వ్యాపారవేత్తలు ఇరుకున పడే ఛాన్సుంది.
![]() |
![]() |