ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో సోమవారం జరుగుతున్న పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా బూర్జ గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కూన రవికుమార్ పాల్గొంటారు.
కార్యక్రమంలో భాగంగా అందరి ప్రభుత్వ అధికారులతోను మరియు గ్రామంలో ఉన్న మహిళలతో మాట్లాడతారు. అనంతరం ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. తరువాత గ్రామంలో ఉన్న పాఠశాలలో బస చేస్తారు.
![]() |
![]() |