శిoగరాయకొండలో వక్ఫ్ చట్టంకు వ్యతిరేకంగా బుధవారం ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాకాల రోడ్డు వరకు వెళ్లి పాకల రోడ్డు నుంచి మెయిన్ రోడ్డున ప్రశాంతి.
హాల్ వరకు వెళ్లి కందుకూరు రోడ్డు వద్ద మానవహారం నిర్వహించారు. శిoగరాయకొండలో పెద్ద ఎత్తున ముస్లింలు కార్యక్రమానికి హాజరయ్యారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్.కె మాబు హాజరయ్యారు.
![]() |
![]() |