గాలివీడు మండలం పందికుంట గ్రామ వీఆర్ఓ జయన్న విధి నిర్వహణలో ఉండగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం గాలివీడులో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ డిమాండ్ చేశారు.
తహసిల్దార్ కార్యాలయంలో రామచంద్రారెడ్డి పొజిషన్ సర్టిఫికెట్లు చేయాలని జయన్నను బెదిరించాడని, తమ పరిధిలో లేవని చెప్పడంతో హేమసుందర్ రెడ్డితో కలిసి జయన్నపై దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.
![]() |
![]() |