పల్నాడు జిల్లా, కారంపూడి మండల కేంద్రమైన బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ లో చదువుతున్న కోనేటి. కావ్య శ్రీ ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలలో పల్నాడు జిల్లాలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది.
దీంతో కలెక్టర్ అరుణ్ బాబు శుక్రవారం కారంపూడి పట్టణంలోని కావ్యశ్రీ ఇంటికి స్వయంగా ఆయన వెళ్లి కావ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
![]() |
![]() |