నందికొట్కూరు టీడీపీలో వర్గ విభేదాలు తలెత్తాయి. నంద్యాల MP శబరి, నందికొట్కూరు MLA జయసూర్య మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఎంపీ శబరి వర్గానికి చెందిన మున్సిపల్ ఛైర్మన్పై ఎమ్మెల్యే జయసూర్య వర్గం కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మే 8న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఈ క్రమంలో పట్టు నిలుపుకునేందుకు శబరి, జయసూర్య తమ వంతు ప్రయత్నాలు కొనసాగించడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.
![]() |
![]() |