ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్ కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 07:14 PM

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో తిరుపతికి చెందిన ఓ విద్యార్థిని 15మంది సీనియర్లు ర్యాగింగ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ 15మందిని సస్పెండ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. జూన్ 22న హాస్టల్‌లో స్నేహితుడితో మాట్లాడుతుండగా గదిలో ఉన్న మిగిలిన విద్యార్థులు తన మనసును గాయపరిచేలా వ్యవహరించారని బాధిత విద్యార్థి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa