ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2027 జనాభా గణన: ఇంటి నిర్మాణం నుంచి ఇంటర్నెట్ వరకు!

national |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 12:49 PM

2027 జనాభా గణన కోసం కేంద్రం సన్నాహాలు వేగవంతం చేసింది. ఎన్యూమరేటర్లు ఇళ్ల నిర్మాణం, నీటి వనరులు, వంట ఇంధనం, వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ధాన్యాల వినియోగం వంటి 30కు పైగా అంశాలపై ఇంటింటి డేటా సేకరిస్తారు. ఇది జీవన ప్రమాణాలు, అభివృద్ధి ప్రణాళికలకు ఉపయోగపడుతుంది. 2026 ఏప్రిల్‌లో తొలి దశ సర్వే ప్రారంభమై, తొలిసారి డిజిటల్‌గా డేటా సేకరణ జరుగుతుంది. రెండో దశలో కుల గణన ఉంటుంది. లడఖ్, బెంగాల్ తప్ప దేశవ్యాప్తంగా రిహార్సల్స్ జరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa