ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు తేదీ: 02. 10. 2022 ఆదివారం నాటి కార్యక్రమ వివరాలు. ఉదయం 10 గంటలకు కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో గల గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 11 గంటలకు వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో దసరా ఉత్సవాలలో భాగంగా పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం నుండి 3 రోజుల పాటు నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు, ప్రజలు గమనించగలరు. ఈ సమాచారం రాష్ట్ర మంత్రి పలాస కార్యాలయం నుండి విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa