బజరంగ్దళ్ కార్యకర్త హత్యతో ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బల్జీత్ నగర్ వాసి నితేష్ (25)పై ఈ నెల 13న ఉఫీజా, అద్నాన్, అబ్బాస్ అనే ముగ్గురు దాడి చేశారు. చికిత్స పొందుతూ బాధితుడు శనివారం చనిపోయాడు. మృతుడు బజరంగ్దళ్ కార్యకర్త కావడంతో మతపరమైన ఆందోళనలు చెలరేగాయి. పటేల్నగర్ ప్రాంతంలో స్థానికులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa