ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు నలుమూలల నుండి ఒక్కసారిగా రావడంతో ఆలయంలోని క్యూ లైన్ అన్ని భక్తులతో కిక్కరిసిపోయారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనార్థం భక్తులకు సమయపాలన కావడంతో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో రాణా ప్రతాప్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa