ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 04:38 PM

పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ లోతేటి ఐఏఎస్ ,ఎమ్మెల్యే గోపిరెడ్డి.శ్రీనివాస రెడ్డి నరసరావుపేటలోని స్థానిక మునిసిపల్ క్రీడా మైదానం నందు పోలీస్ అమరవీరుల దినం -2022 ను నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాల గురించి శ్రీ ఎస్పీమాట్లాడుతూ..అక్టోబర్‌ 21, అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ,అక్టోబర్ 21 తేదీని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరువుకుంటున్నాం అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa