స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 213 పాయింట్లు లాభపడి 59,757 వద్ద ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్లు పుంజుకుని 17,737 వద్ద కొనసాగుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా స్టీల్ (3.02%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.49%), సన్ ఫార్మా (2.08%), భారతీ ఎయిర్టెల్ (2.03%), టైటాన్ (1.45%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫైనాన్స్ (-1.92%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.68%), ఏషియన్ పెయింట్స్ (-1.32%), టెక్ మహీంద్రా (-0.68%), నెస్లే ఇండియా (-0.60%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa