జల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ సోమవారం "స్పందన" అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బసంత కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని ఉదయం 9. 30 గంటలనుండి స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, ప్రజలు వారి వారి సమస్యలను వినతులు రూపంలో అందజేయవలయునని పేర్కొన్నారు ప్రజలు తమ సమస్యలపై అర్జీతో ఆధార్ కార్డ్ నకలు మరియు ఫోన్ నెంబర్ అందజేయవలనని కోరడమైనది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa