దేశంలో రోజువారీ కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 937 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 9 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 14,515కు చేరుకుంది. కోవిడ్ జాతీయ రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa