ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 09:45 PM

కేరళలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. కొట్టాయం జిల్లాలోని అర్పుక్కర, తలయాజం పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ పీకే జయశ్రీ తెలిపారు. ఈ క్రమంలో కిలోమీటరులోపు 8వేలకు పైగా పెంపుడు పక్షులను చంపాలని పశుసంవర్థక శాఖ ఆదేశించింది. నేటి నుంచి 3 రోజుల పాటు వ్యాధి కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో బాతులు, కోళ్లు, పక్షులు, గుడ్లు, ఇతర పెంపుడు పక్షుల మాంసం సహా సేంద్రియ ఎరువుల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa