తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. బుధవారం శ్రీవారిని 59,752 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa