వచ్చే జనవరి 27సెటీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జరపనున్న యువగళం పాద యాత్రను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా మొవ్వ తెలుగుదేశం పార్టీ ఆపీసులో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి లోగోను ఆవిష్కరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తీర్మానించడం జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు మండవ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తాతినేని పూర్ణ చంద్రరావు, ఈడే నాగేశ్వరరావు, పొట్లూరి బ్రహ్మేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, మండవ కోటేశ్వరరావు, వీరంకి తులసీదాస్, తాతా నాని, మండవ వెంకటేశ్వరరావు, యార్లగడ్డ శ్రీనివాసరావు, మురారి శ్రీనివాసరావు, రాజులపాటి పెద్ద మస్తాన్, భోగాది నాగేశ్వరరావు, అల్లాడిశెట్టి రాఘవయ్య, పఠాన్మస్తాన్, బహదూర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa