ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాచల్ ప్రదేశ్ కేబినెట్ విస్తరణ

national |  Suryaa Desk  | Published : Sun, Jan 08, 2023, 11:43 AM

ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గాన్ని విస్తరించింది. మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. సిమ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం సుఖ్వీందర్ సింగ్, డిప్యూటీ సీఎం ముఖేశ్ అగ్నిహోత్రి సమక్షంలో గవర్నర్ రాంజేంద్ర విశ్వనాథ్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. కేబినెట్ లో మొత్తం 12 మంది మంత్రులకు అవకాశం ఉంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa