ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు సదస్సులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 16, 2023, 12:06 PM

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ గూడూరు మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో సోమవారం సదస్సులు నిర్వహించారు. గూడూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన సదస్సుకు బందరు ఏడీఏ శ్రీనివాసరావు, గూడూరు తహసీల్దారు బి. వి. ప్రసాద్, ఏఓ హెప్సిబారాణి, సహకార అధికారి విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచి లిం గం సులోచనారాణి, పీఏసీఎస్ సీఈఓ చక్రవర్తి, వీఆర్వో కరీముల్లా, వీఏఏ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని 16 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు రైతు సదస్సులు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa