దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత డబ్బులను ఈ నెల 23న రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకంలో అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ.6000 చొప్పున మూడు వాయిదాలలో రూ.2 వేల నగదును జమ చేస్తుంది. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నగదును 6 వేల నుండి 8 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa