కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణధికారి వెంకటేశు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను మరియు చిత్రపటాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa