ఏపీ ప్రభుత్వం నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం ఆర్థిక సాయాన్ని అందించనుంది. 2022 అక్టోబర్ నుండి డిసెంబర్ 31 మధ్య వివాహం చేసుకున్న వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తారు. ఈ పథకం అర్హతకు వధూవరులకు టెన్త్ తప్పనిసరి. పెళ్లైన వారు 30 రోజుల్లో దరఖాస్తు చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి దరఖాస్తులను పరిశీలించి నాలుగో నెలలో సాయం అందిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa