గుంటూరు మిర్చి యార్డులో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మిర్చికి మంచి ధరలు రావడంతో రైతులు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. యార్డుకు వచ్చిన బస్తాల కంటే అమ్మకాలు ఎక్కువ జరిగాయి. 1, 01, 900 బస్తాలు యార్డుకు రాగా, గత నిల్వలతో కలిపి 1, 06, 842 బస్తాలను రైతులు విక్రయించారు. మిర్చి యార్డులో ప్రస్తుతం 81, 642 బస్తాలు నిల్వ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa