ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలసదారుల పడవ బోల్తా.. 8 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 01:01 PM

కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించి సెయింట్​ లారెన్స్​ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. ఇందులో ఇప్పటికి 8 మంది మరణించారు. వారిలో రొమేనియన్లతో పాటు భారతీయ కుటుంబం కూడా ఉంది. గురువారం ఆరుగురి మృతదేహాలు వెలికి తీసిన అధికారులు తాజాగా మరో 2 మృతదేహాలను నది నుంచి బయటకు తీశారు. వాతావరణం అనుకూలించకే పడవ బోల్తా పడిందా లేక ఇందులో ఏమైనా స్మగ్లర్ల హస్తం ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa