టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబీకుల హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్లో శనివారం జరిగింది. 2020 ఆగస్టులో పఠాన్కోట్లోని రైనా అత్త, మామ ఇంట్లో రషీద్ చోరీకి పాల్పడ్డాడు. నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో రైనా అత్తమామలతో పాటు బావమరిదిని కూడా హతమార్చారు. అప్పటికే పరారిలో ఉన్న రషీద్ తాజాగా పోలీసుల కంటపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa