ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 01, 2023, 10:37 AM

బద్వేల్ పట్టణంలోని ఎన్జీవో హోమ్ లో ఎంపీడీవో రామకృష్ణయ్య ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీపీ బిజవేముల రమణమ్మ సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయా శాఖల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వంకెల పోలిరెడ్డి, బిజివేముల రామసుబ్బారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa