జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలకు చరమగీతం పాడొచ్చని తాడికొండ నియోజకవర్గం వైసీపీ పార్టీ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ అన్నారు.గురువారంతాడికొండ మండలం,పొన్నెకల్లు గ్రామ1, 2వ సచివాలయల నందు,జగన్ అన్న సురక్ష క్యాంపు సందర్శించారు.ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ జగనన్న సురక్షకార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కారం కానున్నాయి అన్నారు. అర్హులైన వారికి ధ్రువ పత్రాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa