అనంతపురం అర్బన పరిధిలోని 50వ డివిజనలో మహాశక్తి చైతన్య రథయాత్రను టీడీపీ నాయకులూ ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజనలో తెలుగు మహిళలు పర్యటించి, టీడీపీ మినీ మెనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన హామీలను వివరించారు. కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజశ్విని, నగర అధ్యక్షురాలు విజయశ్రీరెడ్డి, హసీనా, వసుంధర, కంఠాదేవి, జానకి, రమాదేవి, సుజాత, వెంకటలక్ష్మి, వరాలు, తలారి ఆదినారాయణ,స్వామి దాస్, వెంకటనారాయణ, సిమెంట్ పోలన్న, మార్కెట్ మహేష్, కురుబ నారాయణస్వామి, గోపాల్ గౌడ్, మణి రవి, చౌడయ్య, పూలబాషా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa