దేశంలో టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు మార్కెట్ లో నాణ్యమైన టమాటా ధర కేజీ రూ. 224 పలికింది. అనంతపురం జిల్లాలోనూ కేజీ రూ. 215 పలికింది. కక్కలపల్లి టమాటా మండిలో రూ. 15 కేజీల బుట్ట ఎప్పుడూ లేనంత అనూహ్యంగా రూ. 3,200 పలికింది. ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడి తగ్గడంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa